ఇతిహాసాలు, పురాణాలు అంటే ఏమిటో తెలియని జెన్జీ తరమిది. అందుకే అంతరించిపోతున్న ఆ కథలను కొత్తగా పరిచయం చేయాలనుకున్నది ఈ మహిళ. తల్లిగా తన కొడుకులకు కథలు చెబుతూ పెంచిన ఆమె.. ఈ తరం పిల్లల కోసం వాటిని ఆడియో రూపంల
పురాణాలు మన జాతి సంపద. మానవ జీవన విధానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన దిక్సూచిలు. అష్టాదశ పురాణాలను వ్యాసమహర్షి రచించాడని శాస్ర్తాలు చెప్తున్నాయి. వాటిని నైమిశారణ్యంలో శౌనకాది మునులకు