Supreme Court | పంజాబ్లో రైతు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ గత నెల 26 నుంచి నిరాహారదీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ (Jagjit Singh Dallewal) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలిం�
నేషనల్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో తన ఇల్లును కాపాడుకునేందుకు పంజాబ్లోని ఓ రైతు సరికొత్త ఆలోచన చేశాడు. సుఖ్విందర్ సింగ్ సుఖీ అనే రైతు తన రెండంతస్తుల భవనం మొత్తాన్ని ఇలా 500 అడుగులు వెనక్కి జరిపించాడు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివారులోని సింఘు సరిహద్దు వద్ద నిరసన చేస్తున్న ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్కు చెందిన 45 ఏండ్ల రైతు గత కొన్ని నెలలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక�