ఎల్నినో ప్రభావం నేపథ్యంలో అధిక నీరు అవసరం ఉన్న వరి, మిరప వంటి పంటలకు బదులుగా నూనె గింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ రైతులకు సూచించారు. గుర
మారుతున్న పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా వరికి చిరుధాన్యాల పంటలే ప్రత్యామ్నాయమని ఇక్రిసాట్ తేల్చింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార అవసరాలను తీర్చగలిగే ప్రత్యామ్నాయ పంట ఉత్పత్తులూ చిరుధాన్యాల�
Pulse crops cultivation | మన దేశంలో పప్పు ధాన్యాలకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ముఖ్యంగా తెలుగు రాష్టాలలో దశాబ్ద కాలానికి ముందు పప్పు ధాన్యాలు పండించడంలో ప్రధమ స్థానంలో ఉండేవి. పెసర, మినుము, అలసందలు తెలుగు రాష్ట్రాల్లోన�