Australia Open | భారత యువ షట్లర్లు పుల్లెల గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జోడీ ఆస్ట్రేలియా ఓపెన్లో శుభారంభం చేసింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్టూర్ సూపర్ -500 టోర్నీ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మంగళవారం గాయత్రి-త్రి�
ఆటలో సమోన్నత శిఖరాలు అధిరోహించి యువతరానికి మార్గదర్శకంలా నిలిచిన ఆ తండ్రి.. తన కూతురికి కూడా రాకెట్ పట్టడం నేర్పాడు. నాన్న బాటలోనే నడవాలని నిర్ణయించుకున్న ఆ తనయ.. అంచెలంచెలుగా ఎదుగుతూ కామన్వెల్త్లో పత�