తెలంగాణ రాష్ట్ర పబ్లిక్సర్వీస్ కమిషన్ పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అధికారులకు సూచించారు.
తిరువనంతపురం: తల్లీ, కుమారుడు స్ఫూర్తిగా నిలిచారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఇద్దరూ ఉత్తీర్ణులయ్యారు. దీంతో ప్రభుత్వ కొలువులు చేపట్టనున్నారు. కేరళలోని మలప్పురంలో ఈ అరుదైన సంఘటన జరిగింది. 42 ఏళ్ల