మూడున్నర దశాబ్దాల పాటు ప్రజాసేవ చేసే ఉద్యోగులకు, పదవీ విరమణ అనంతరం వృద్ధాప్యంలో వారికందించే పెన్షన్ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అవినీతి రహితంగా విధులు నిర్వర్తించాలి నిబద్ధత.. ప్రణాళిక ఉంటే ఉద్యోగం మీ సొంతం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మామునూరు పీటీసీలో శిక్షణ పొందుతున్న యువతకు దిశానిర్దేశం యువత కోసమే ఉచిత కోచింగ్ సెంటర్.. టీ�