ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణ పేరుతో 38వ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఆఫ్ డిఫెన్స్ (2022-2023) ఇచ్చిన నివేదిక ప్రకారం దాని అసలు లక్ష్యం వాటిని ప్రైవేటీకరించడమేనని స్పష్టమవుతున్నది. ఆ లక్ష్యం దిశగా తొ
పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డైట్టెంది ఇప్పుడు సగటు భారతీయుడి పరిస్థితి. కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరిన నాటి నుంచి దొరికినకాడికి తినేద్దాం.. అందినకాడికి అమ్మేద్దాం అన్నట్టుగానే ఉంది మరి.