ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను ఏడాది ప్రాతిపదికన కన్సాలిడేటెడ్ నికర లాభం 18.36 శాతం వృద్ధితో రూ.3,328 కోట్లు ఆర్జిం�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రూ.5 వేల కోట్ల నిధులను సమీకరించింది. మౌలిక సదుపాయాల కోసం, గృహ రుణాల వితరణ చేయడానికి దీర్ఘకాలిక బాండ్లను జారీ చేయడంతో ఈ భారీ స్థాయిలో నిధులను సేకరించినట్టు బ్య�
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,694.51 కోట్ల నికర లాభాన్ని గడించింది.