అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభి స్తున్నది. కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. నియో
మంచిర్యాల పట్టణం ప్లాస్టిక్ నిషేధం దిశగా సాగుతున్నది. మున్సిపల్ అధికారులు దుకాణాదారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తుండగా సానుకూల స్పందన వస్తున్నది. విస్తృతంగా తనిఖీలు చేపడుతూ ప్లాస్టిక్ వస్తువులు వాడ�