ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఒకేసారి నాలుగు ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైంది పాపన్నపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన సౌమ్య. రాజప్ప, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. రాజప్ప వ్యవసాయం చే�
తెలంగాణలో విద్యారంగానికి ప్రభుత్వం విశేష ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పెద్ద ఎత్తున విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తూ ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకొస్తున్నది.