రాత్రి అతిగా శబ్ధం (సౌండ్) చేస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పబ్లపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇలాంటి పబ్లపై న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే
లండన్: కరోనా టీకా వేయించుకోని సొంత కుమార్తెను పబ్ యజమానురాలు లోనికి అనుమతించలేదు. కరోనా నిబంధనల అమలులో నిదర్శనంగా నిలిచిన ఈ పబ్ యజమానిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. బ్రిటన్లో కరోనా నేపథ్యంలో విధించిన �