‘ది ఐ’ చిత్రం ద్వారా గ్లోబల్ ఆడియెన్స్ను పలకరించబోతున్నది అగ్ర కథానాయిక శృతిహాసన్. సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి డాఫ్నేష్మోన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 27నుంచి మార్చి 2 వరకు ముంబయ�
రామ్గోపాల్వర్మ డెన్ నుంచి ‘శారీ’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతున్న విషయం తెలిసిందే. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో రవివర్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి హీరోహీరోయిన్లు. నవంబర్లో �
యువ హీరోలు ప్రిన్స్, ఆగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కలి. శివ శేషు దర్శకుడు. రుద్ర క్రియేషన్స్ పతాకంపై లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు.
ఏడాది ప్రారంభంలోనే డబుల్ హిట్లు అందుకుని శుభారంభం పలికింది శృతిహాసన్. ప్రస్తుతం ‘ది ఐ’ అనే ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్లో నటిస్తూ బిజీగా ఉంది తను. ఇంత బిజీలోనూ సమయం చిక్కినప్పుడల్లా అభిమానులతో త�