ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిఏటా రెండువేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జన
కొత్తూరు రూరల్ : ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భూమా రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన పీఆర్టీయూ టీ�
ఖమ్మం : పీఆర్టీయూ ఖమ్మంజిల్లా అధ్యక్షుడిగా మోత్కూరి మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన్ను వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఆర
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం పరిగిలోని బృందావన్గార్డె
ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి మోమిన్పేట : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికే పీఆర్టీయూ ఏర్పడిందని అని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని హెచ్బి ఫంక్షన్హాల్లో ప�
నల్లగొండ : పీఆర్టీయూ నల్లగొండ జిల్లా మండల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం ఇవాళ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘ�