సమాజంలోని ప్రతి కులానికీ ఒక భవనం ఉండాలని, అది వారి ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. ఆయన ఆలోచనలను అమలు చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి 19 కు�
వంద మంది అమిత్షాలు వచ్చినా తెలంగాణలో బీజేపీకి అధికారం కలే అని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలోని పీఆర్టీయూ భవన్లో మీడియాతో మాట్లాడారు.