Supreme Court: నిరసన చేపడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీలకు రైతులు దూరంగా ఉండాలని సుప్రీం సూచించింది. శంభూ బోర్డర్ వద్ద నిరసన చేప�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివారులోని సింఘు సరిహద్దు వద్ద నిరసన చేస్తున్న ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్కు చెందిన 45 ఏండ్ల రైతు గత కొన్ని నెలలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని యూపీ గేట్ వద్ద గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తల మధ్య బుధవారం ఘర
జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు | కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. హర్యాలోని పలు చోట్ల కుండి-మనేసర్-పల్వల్ ఎక్స్ప్రెస్ హైవేను శనివారం రైతులు దిగ�