జమ్ము-కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ప్రకటన చేశారు. జులై 20 నుంచి రాష్ట్ర హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేయబోతున్నట్టు
తెలిపారు. జంతర్మంతర్ వద్ద ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.
తమకు తక్షణమే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకులు) వారసులు వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించా�