కొత్త క్రిమినల్ చట్టాల అమలులో డిజిటల్ వేదికల వినియోగం, వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం అంద�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా భూ కేటాయింపు కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన భార్య పార్వతికి స్థలాల కేటాయింపు 2020లో బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఇంతకాలం స�
డిప్యూటీ డైరెక్టర్ కె. అజయ్ ఎదులాపురం : నిందితులను న్యాయస్థానంలో ప్రవేశ పెట్టిన కేసులను త్వరగా పూర్తి చేయడానికి సరైన సమయంలో సాక్షులను ప్రవేశపెట్టాలని డిప్యూటీ డైరెక్టర్ కె. అజయ్ అన్నారు. శనివారం హైద
కోల్కతా: బెంగాల్లో గవర్నర్ జగదీప్ ధంకర్కు, సీఎం మమత బెనర్జీకి మధ్య కోల్డ్వార్ కొనసాగుతూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఘనవిజయం సాధించి పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే నారద టేపుల కేసులో ఇదివరకటి మమ�