బీసీలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ పేరిట డ్రామాలు ఆడుతున్నదని ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుమలి మండిపడ్డారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం కాదని, చారిత్రక తప్పిదమని అభ
తెలంగాణ పుట్టుకే సరిగా లేదనడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవివేకానికి నిదర్శనమని ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి అన్నారు. పార్లమెంట్ సాక్షిగా అసందర్భంగా, అనుచిత వ్యాఖ్యలుచేసి తేనెతుట్టెను కదిలించారని