మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మాది ముమ్మూటికీ బూటకపు ఎన్కౌంటర్ అని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, సహ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తూ ఆదివాసీలు, మావోయిస్టులను పొట్టన పెట్టుకుంటుందని తెలంగాణ పౌర హక్కుల సంఘం (సీఎల్సీ) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్ మండిపడ్డారు.