ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోటా కింద బీఎస్సీ(ఆనర్స్)లో అదనంగా 200 సీట్లను పెంచుతున్నట్టు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రకటించారు.
వ్యవసాయ యూనివర్సిటీ భూములతో వ్యాపారం తగదని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. వర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వడాన్ని సీఎం రేవంత్రెడ్డి వెంటనే విరమ
వ్యవసాయ యూనివర్సిటీ : సీఆర్పీఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్ ర్యాలీకీ అపూర్వ స్పందన లభించింది. ఆజాదీకా అమృతోత్సవ్ పేర ప్రజలను జాగృతం చేసే ఉద్ధేశంతో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఈ ర్యాలీని చేపట్టింది. ఆగస్
హైదరాబాద్ : రాష్ట్రంలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైప�