తెలంగాణ నేపథ్య కుటుంబ కథ ‘ఇడుపు కాయితం’ టైటిల్పై సోషల్మీడియాలో మొదలైన వివాదంపై చిత్ర నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథను బట్టే టైటిల్ ఉంటుందని, ప్రస్తుత వివాదం నేపథ్యంలో టైటిల్ను మార్చే ప్రసక్తే �
థియేటర్లలో విడుదలైన నెలలోపే సినిమాలను ఓటీటీలోకి స్ట్రీమింగ్కు తీసుకురావడం వల్ల భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే ప్రమాదం ఉందని నిర్మాత బన్నీ వాసు ఆందోళన వ్యక్తం చేశారు.
‘అరవింద్గారు సినిమా కథ విన్న వేళా విశేషం, శోభితను నాగచైతన్య పెళ్లాడిన వేళావిశేషం రెండూ బావున్నాయి. ఈ సినిమా రిలీజ్ టైమ్లో మేం ఢిల్లీలో మోడీగార్ని కలవడానికి వెళ్లాం. సక్సెస్ అయ్యిందని ఒకటే మెసేజ్లు.