ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ కేంద్రం వీడని మొండి వైఖరి.. రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రకటన తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచన సర్కార�
మంత్రి ఎర్రబెల్లి | వరి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.