ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 10వ సీజన్ ఈ ఏడాది డిసెంబర్లో జరుగనుంది. ఐపీఎల్ అడుగు జాడల్లో నడుస్తూ.. తొమ్మిది సీజన్లుగా విశేష ప్రేక్షకాదరణ పొందిన పీకేఎల్ పదో సీజన్ను డిసెంబర్ 2 నుంచి ప్రారంభించనున్నట్�
ప్రొ కబడ్డీ లీగ్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో యుపి యోధాస్ 41-24 స్కోరుతో తమిళ్ తలైవాస్ జట్టుపై ఘన విజయం సాధించింది. యోధాస్ జట్టులో సుమీత్ 7, ప్రదీప్ నర్వాల్ 6, అషు సింగ్ 6, సురేందర్ గిల్ 4, నితీష్ కుమార�