ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ జోరు కొనసాగించింది. ఆదివారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూరు బుల్స్ 52-49తో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బుల్స్ రెండో స్థానానికి
ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్లో బుధవారం జరిగిన పోటీలలో బెంగాల్ వారియర్స్, యూ ముంబా జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. దబాంగ్ ఢిల్లీపై బెంగాల్, గుజరాత్ జెయింట్స్పై యూ ముంబా గెలుపొందాయి