బ్యాంకింగ్ మోసాలను అరికట్టడానికి కేంద్రం, రిజర్వు బ్యాంక్ చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన ఈ నివేదిక ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొ
దేశీయంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 28 శాతం పెరిగి రూ.42, 270 కోట్లకు చేరాయని మంగళవారం పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది.