ఆదిలాబాద్ జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలకు వైద్యఆరోగ్య శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలోని నక్షత్ర హాస్పిటల్ నిర్వాహకులకు రూ.20 వేల జరిమానా పాటు హాస్పి
నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానలో ముఖ్యమైన మాత్రలు, ఇంజక్షన్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు వంద పడకల దవాఖాన అయినప్పటికీ మందుల కోసం మాత్రం ప్రైవేట్ మెడికల్ దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తుం