జిల్లాలో ధాన్యం ప్రైవేట్ మా ర్కెట్కు తరలుతున్నది. కోతలు పూర్తై ధాన్యాన్ని కేంద్రాలకు రైతులు తీసుకొస్తున్నా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో దళారులకు విక్రయిస్తున్నారు.
జిల్లాలో ధాన్యం ప్రైవేట్ మార్కెట్కు తరలుతున్నది. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసినా..అక్కడ పెడుతున్న కొర్రీలు..జరుగుతున్న నష్టంతో అన్నదాతలు దళారులు, వ్యాపార�