సదాశివనగర్ మండలం పద్మాజివాడి ఎక్స్రోడ్డు వద్ద ఉన్న ఆర్ఎంపీ రాజిరెడ్డి నిర్వహిస్తున్న దవాఖానను డీఎంహెచ్వో చంద్రశేఖర్ ఆదివారం సీజ్ చేశారు. సదరు ఆర్ఎంపీ ఇటీవల భూంపల్లి గ్రామానికి చెందిన చిన్నారు
పట్టణ కేంద్రంలో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వైద్యసేవలు అందిస్తున్న దవాఖానలపై శనివారం వైద్య శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అందులో భాగంగా సాయిరాం, ప్రియాంక ఎముకల దవాఖాన, సంజీవిని ఫిజియ