Rythu Runa Mafi | రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అష్టకష్టాలు పడుతున్నది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును నిలిపివేయడం, పింఛన్ల చెల్లింపు వంటి సంక్షేమ పథకాలను కొద్దికాలం ఆపివే�
అధిక వడ్డీ ఇస్తామంటూ దాదాపు 500 మంది ఖాతాదారులను నమ్మించి రూ.200 కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ.. చివరికి ఐపీ పెట్టి బిచాణా ఎత్తేసింది. దీనిపై బాధితులు సోమవారం సీసీఎస్లో ఫిర్య�