రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఎదురీదుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల భారం మోయలేకపోతున్నాయి. విద్యార్థులు చేరక, అడ్మిషన్లు పెరగక కుదేలవుతున్నాయి.
ఆర్థిక కారణాలతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావొద్దనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘బోధనా రుసుముల చెల్లింపు పథకం’పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ పథకం కింద ప్రైవేట్ కళాశ
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోసం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు ఆందోళన బాట పట్టాయి. తెలంగాణ అఫ్లియేటెడ్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్(టీపీడీపీఎంఏ) ఆధ్వర్యంలో ప్రభ�
తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు బుధవారం మరోసారి సోదాలు నిర్వహించారు. అప్పటి వీసీ ప్రొఫెసర్ రవీందర్ గతనెల 17న హైదరాబాద్లోని తన నివాసంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు పరీక్షా కేంద్రం కేటాయింపు కోసం �