డీలర్ యూరియాను కృత్రిమ కొరత సృష్టిస్తున్నాడని రైతులు పెట్రోల్ బాటిల్ పట్టుకుని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది.
జిల్లాలోని ప్రైవేట్ డీలర్లు ఎరువుల విక్రయంలో దోపిడీకి పాల్పడుతున్నారు. డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నారని రైతులు ఆరోపిస్తు న్నారు. ఒక్కో బ్యాగుపై రూ. 100 వరకు అధికంగా వసూలు చేస్త�
Uria | రాష్ట్రంలో ఎరువుల పరేషాన్ మళ్లీ మొదలైంది. యూరియా కోసంరైతు బారులు తీరకతప్పని పరిస్థితి నెలకొన్నది. సరిపడినంత యూరియా లేదని, ఒక్కొక్కరికి కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు అధికారులు. దానికోసమూ గ�