ఇంటింటి సర్వే వివరాలను పకడ్బందీగా ఆన్లైన్లో నమోదు చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లతో గురువారం నిర్వ�
ప్రజాపాలనకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆరుగ్యారెంటీ పథకాల కోసం ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గత నెల 28వ తేదీన ప్రారంభమైన కార్యక్రమం 6వ తేదీతో ముగిసింది.