పోలీసుల కండ్లుగప్పి కోర్టు ఆవరణ నుంచి ఓ రిమాండ్ ఖైదీ పారిపోయాడు. తెలిసిన సమాచారం మేరకు.. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం లింగాపూర్కు చెందిన జున్ను ప్రసాద్.. గల్ఫ్ పంపిస్తానని మోసం చేసిన కేసుల్లో అరె�
జిల్లా జైలు కాంపౌండ్ వాల్ దూకి అండర్ ట్రయిల్ ఖైదీ పరారయ్యాడు. పోలీసులు ఒకవైపు దర్యాప్తు ప్రారంభించగానే.. మరోవైపు పారిపోయిన ఖైదీ తిరిగి ఉదయానికల్లా జైలులో ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆశ్చర్యపోవడం...