‘పురుగుల అన్నం తినలేకపోతున్నాం.. భోజనం నాణ్యత లేకుండా వండుతున్నారు.. అడిగితే టార్గెట్ చేసి బూతులు తిడుతున్నారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయా లి’.. అంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. బుధవారం నాగర్కర్న
విద్యార్థిపై జావ పడి గాయపడిన ఘటనలో సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను యాదాద్రి కలెక్టర్ గురువా రం సస్పెండ్ చేశారు. బుధవారం ఎనిమిదో తరగతి విద్యార్థి శివరాత్రి సామెల్తోపాటు మరికొందరితో రాగి జావ