వల్మిడిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కల్యాణం ముగిసిన తర్వాత భక్తులు భోజనం చేసేందుకు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన టెంట్లు గాలిదుమారానికి కుప్పకూలాయ
మిడిమిడి జ్ఞానంతో వచ్చిరాని వైద్యం చేస్తూ ఆర్ఎంపీలు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పేరుకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల బోర్డులు పెడుతూ అన్ని రోగాలకు చికిత్స అందిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.
శుక్రవారం రాత్రి.. జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా, హుస్సిపీ అటవీ ప్రాంతం.. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్.. తుపాకుల మోతతో అడవి అంతా దద్దరిల్లింది. ఈ ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు తీవ్రం�