రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి చివరి గింజవరకూ కొనుగోలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాథమిక వ్యవసాయ సహ�
యూరియా కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు పడిగాపులు తప్పలేదు. శనివారం యూరియా రావడంతో రాఖీ పండుగను సైతం లెక్కచేయకుండా సొసైటీల వద్దకు పరుగులు పెట్టారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు. కొన్నిచోట్�