జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగియనుంది. ఎన్నికలపై రేవంత్రెడ్డి సర్కారు ఇంకా ఎటువంటి స్పష్ట�
Farmers | మెదక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి మండలాల రైతులు ఎరువులు, విత్తనాలు తీసుకెళ్తున్నారు. అర్హత కలిగిన ప్రతీ రైతుకు ఎకరానికి రూ.45 వేల రుణం ఇస్తున్నారు.