జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రెడీమేడ్ వస్ర్తాల ధరలను తగ్గించినట్టు సీఎంఆర్ షాపింగ్ మాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ తెలిపారు.
జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కంపెనీలు ధరలు తగ్గిస్తాయా అనేది అనుమానం కొనుగోలుదారుల్లో నెలకొన్నది. దీనిపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది
హుస్నాబాద్లో (Husnabad) ఏటా నిర్వహించే అంగడి వేలాన్ని కాంట్రాక్టర్లు బహిష్కరించారు. అంగడి ఆదాయం తగ్గిందని, వేలం పాట ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరను తగ్గించాలని విజ్ఞప్తిచేసినా అధికారులు పట్టించుకోవడ