రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజినీరింగ్ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్�
వర్షాకాలం.. వ్యాధుల వ్యాప్తికి అనువైన కాలం. అపరిశుభ్రతతోపాటు గుంతల్లో నీరు నిలిచి దోమలు వృద్ధి చెంది రోగాలు ముసురుకుంటాయి. అయితే, ‘పల్లెప్రగతి’తో ఇప్పటికే గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారాయి. పారిశుద్ధ్యం మ�
వరుస వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభినందించారు. ఐదు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నా, ఉధృతి పెరిగినా గోడ కూలి ఇద్దర�