సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ దోహదం చేస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్లకుంట్ల అన్నారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్న�
మహిళల్లో గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్లు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని అడ్డుకట్టవేయాలని వైద్యశాఖ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.