ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో ఆమె మాట్లాడ�
మార్పు కోసం తమకు ఓటెయ్యాలంటున కాంగ్రెస్.. ఏ మార్పు కోరుకుంటున్నదని, మళ్లీ 3 గంటల కరెంటు, ఆకలి చావుల రోజులు తిరిగిరావాలని కోరుకుంటున్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.