‘కాంగ్రెస్ అంటే స్కాంలు, గ్రూపులకు కేరాఫ్.. అలాంటి పార్టీ నా యకులు బీఆర్ఎస్ సర్కారు స్కీములపై విమర్శ లు చేయడం విడ్డూరం’ అంటూ బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు �
బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డమైన విమర్శలు చేయడం మాని దమ్ముంటే రాష్ర్టాభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తేవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సవాల్ చేశారు.