ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమమొగ్లును అరెస్ట్ చేయాలని టర్కిష్ కోర్టు ఆదివారం ఆదేశించింది. అవినీతి ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఆయనను జైలులోనే నిర్బంధించాలని తెలిపింది. ఆయన టర్కీ అధ్యక్షుడు రిసెప�
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే (Turkey), సిరియాల్లో (Syria) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. భూకంపం (Earthquake) వల్ల ఇప్పటివరకు రెండు దేశాల్లో (Turkey-Syria earthquakes) కలిపి 50 వేల మందికిపైగా మరణించారు.
తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటింది. భారీ భూకంపం ధాటికి భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాలను తొలగిస్తున్నకొద్ది పెద్దసంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి.