సివిల్ సర్వీసెస్-2026 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 13,343 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించినట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం ప్రకటించింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ అక్టోబర్ 9న నిర్వహించింది. అదే నెలలో పికప్ లిస్ట్ ఇస్తామని తెలిపింది. గ్రూప్ -1 పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లు 33.33 శాతానికి పరిమితం చేయాలంటూ కొందరు అభ్యర్థు�
స్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణుల జాబితాను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియమాక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) విడుదల చేసింది.