2018లో ఓ గర్భిణి మృతికి కారణమైన కేసులో బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని నల్లగొండ జిల్లా వినియోగ దారుల ఫోరం నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. వినియోగదారుల ఫోరం చై�
గర్భంలోని బిడ్డ ఆరోగ్యం బాగా లేదని.. వైద్యులు అబార్షన్ కోసం మందులు ఇవ్వడంతో అవి వాడిన నాలుగు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని గర్భిణి కుటుంబీకులు, బం�