కేజీబీవీ విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. ఊట్కూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత విద్యార్థిని సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (ఎంపీహెచ్డబ్ల్యూ) ఇంట�
Chief Justice DY Chandrachud: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. తన చాంబర్లో ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ కేసును డిస్కస్ చేశారు. ఆ అమ్మాయికి పుట్టబోయే బిడ్డ గురించి మిగితా జడ్జిలతో కలిసి 40 నిమిషాల పాటు చర్చించారు.