జిల్లాలో ఈ ఏడాది జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించడానికి జిల్లా విద్యాశాఖ పకడ్బందీగా అడుగులు వేస్తున్నది. ఈ ఏడాది మంచి ఫలితాలు తీసుకురావడానికి అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్త
సర్కారు బడుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రి�