Ramoji Rao | మీడియా దిగ్గజం రామోజీరావు మృతి పట్ల పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ ) హైదరాబాద్ చాప్టర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. తెలుగు జాతికి రామోజీరావు చేసిన సేవ ప్రశంసనీయమని.. ఆయన కీర్
సామాజిక మాధ్యమాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష కృషి చేసినవారికి ఈ ఏడాది పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) అందజేసిన అవార్డుల్లో తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ఐదింటిని కైవసం చే�
నందికొండ హిల్కాలనీలో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుపై తీసిన డాక్యుమెంటరీకి జాతీయ పురస్కారం దక్కడంపై ఆ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు.
పనాజీ: తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరక్టర్ కొణతం దిలీప్కు.. ఈ యేటి పీఆర్సీఐ చాణక్య అవార్డు దక్కింది. పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అందించే ఈ అవార్డును దిలీప్ అందుకోవడం వరుసగా ఇద�