కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది 10 కోట్ల రొయ్య పిల్లలను మంచినీటి వనరుల్లో విడుదల చేయాలని నిర్ణయించి రూ.28 కోట్ల నిధులు కేటాయించింది. వీటిని కూడా చేప పిల్లలను పంపిణీ చేసేటప్పుడే మత్స్యకారులకు అందజేయాలి. రెండు �
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ ఈ నెల 9 నుంచి ప్రారంభం అవుతుందని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గొర్రెల పంపిణీ, దశాబ్ది ఉత్సవాలు, ఫిష్ ఫెస్టివల్పై సచివాలయంలో గురువారం మం�