Parliament Security Breach: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన నేపథ్యంలో.. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. డిసెంబర్ 13వ తేదీన జరిగిన ఘటనకు చెందిన కేసు
Lok Sabha security breach | పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన (Lok Sabha security breach)కు పాల్పడి లోక్సభలోకి చొరబడిన నిందితులు, మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మధ్య ఉన్న సంబంధాలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేశారు.
Pratap Simha | పార్లమెంట్లో భద్రతను ఉల్లంఘించి లోక్సభలోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకుల వద్ద ఉన్న పాస్లు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా (Pratap Simha) జారీ చేసినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ ఎంపీ ఎవర